ANDHRA PRADESH

గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు
గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు విజయవాడ: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను తెదేపా అధినేత చంద్రబాబు కలిశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు పార్టీ నేతలు యనమల, అచ్చెన్నాయుడు, రామానాయుడు తదితరులతో కలిసి వెళ్లి శాసనసభ, మండలిలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఫిర్యాదు చేశారు. మండలిలో మంత్రులు వ్యవహరించిన తీరుకు సంబంధించి…
January 27, 2020 • ANDHRA PRADESH
మార్కెట్‌ యార్డ్‌లకు పూర్వ వైభవం తెస్తాం
‘మార్కెట్‌ యార్డ్‌లకు పూర్వ వైభవం తెస్తాం’ గుంటూరు: రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మం​త్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌గా చంద్రగిరి ఏసురత్నం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొన్నారు.  ఈ సందర్భంగా  మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. ధరల స్థిరీకరణనిధి ఏర్పాటు చేస…
January 27, 2020 • ANDHRA PRADESH
Publisher Information
Contact
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn